Tuesday, May 29, 2012

వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి

వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి,
పెల్లుబుకుతున్న పుట్టెడు దుఃఖాన్ని ఆపుకుంటూ విజయమ్మ ఎన్నికల
ప్రచారానికి శ్రీకారం చుట్టడం శుత్రు శిబిరం గుండెల్లో గునపాలను
దించింది. జననేత జగన్ అరెస్టుతో ఎంతో ఉద్వేగానికి, ఆవేదనకు గురైన తెలుగు
ప్రజలు విజయమ్మకు జేజేలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు..జై జగన్ ..జై
విజయమ్మ గారు ..జోహార్ రాజన్న .....

No comments:

Post a Comment