Wednesday, May 23, 2012

న్యాయమే గెలిచింది

న్యాయమే గెలిచింది..అవును చివరకి న్యాయమే గెలిచింది..సాక్షి మీడియా ఖాతాల పునరుద్దరణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..పరోక్షంగా సిబిఐ ఏకపక్ష వైఖరికి చెక్ పెట్టింది..సిబిఐ చర్యకు తమకు సంబందం లేదని ప్రభుత్వం బుకాయించినా..దీని వెనక కిరణ్ సర్కార్ ఉన్నదనేది సుస్పష్టం..

No comments:

Post a Comment